Home » Cable broadcast
టీవీ వీక్షకులు కోరుకున్న ఛానళ్లు ఎంపిక చేసుకునేందుకు, వాటికి మాత్రమే చెల్లింపులు జరిపేందుకు ఉద్దేశించిన కొత్త నిబంధనల అమలుకు గడువు పొడిగిస్తూ టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్) నిర్ణయం తీసుకుంది.
ట్రాయ్ తీరుపై కేబుల్ ఆపరేటర్ల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ట్రాయ్ తీసుకొచ్చిన కొత్త విధానంపై గుర్రుగా ఉన్న తెలుగు రాష్ట్రాల ఎంఎస్ఓ, ఆపరేటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు.