call back

    పాపికొండల్లో.. వరంగల్ నుంచి ఒకే కుటుంబానికి చెందిన 14 మంది

    September 16, 2019 / 02:49 AM IST

    వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన 14మంది కుటుంబ సభ్యుల బృందం ప్రమాదానికి గురైంది. పాపికొండల పర్యటనకు బయల్దేరిన వారు ఆదివారం ఉదయం 10:30 గంటలకు గండి పోచమ్మ దేవాలయం దాటి బోటు ముందుకు వెళ్లింది. దేవీపట్నం సమీపంలో కచులూరు వద్ద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వ

10TV Telugu News