Home » came
బీజేపీ-ఆర్ఎస్ఎస్ కలిసి దేశంలో అల్లర్లు సృష్టిస్తున్నాయని విమర్శలు చేస్తూనే కాంగ్రెస్ మాత్రం ప్రేమను పంచుతుందని చెప్పుకొచ్చారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ 24 గంటలు ధ్వేషాన్నే పంచుతాయని రాహుల్ విమర్శలు చేశారు. ఈ దేశంలో ఒక మనిషి కింద పడితే కులం, మతం, ప్�
Watchmen beat two young men : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో దారుణం చోటు చేసుకుంది. దొంగతనానికి వచ్చిన ఇద్దరు యువకులను ఆర్టీసీ కాంప్లెక్స్ మాల్ వాచ్మెన్లు దారుణంగా కొట్టారు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్ర గాయాలైన షాదుల్లా అనే యు�
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరులో ఆపరేషన్ రాయల్ వశిష్ట -2 కంటిన్యూ అవుతోంది. బోటు వెలికితీతలో ధర్మాడి టీం పురోగతి సాధించింది. అక్టోబర్ 17వ తేదీ గురువారం సాయంత్రం రెయిలింగ్ బయటకు రావడంతో..ఇక బోటు బయటకు వస్తుందనే ఆశలు చిగురించ�
ఫోని తుఫాన్ దూసుకొస్తోంది. ఒడిశా రాష్ట్రంలో తీరం దాటనుంది.
అమెరికాలో నకిలీ విశ్వవిద్యాలయం బారిన పడిన 30 మంది విద్యార్థులు హైదరాబాద్ కు చేరుకున్నారు.