తాడేపల్లిగూడెంలోని ఏపీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన ఆరుద్ర అనే మహిళ విషయంలో సీఎం జగన్ స్పందించారు. ఆమెకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఏపీ ప్రభుత్వం చిన్నతరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఎంఎస్ఎంఈలు, టెక్స్ టైల్, స్పిన్నింగ్ మిల్స్ కు ఊతమిస్తూ సీఎం జగన్ రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేశారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరంగల్ జిల్లా అతలాకుతలమైన సంగతి తెలిసిందే. దీనికి కారణం అక్రమ నిర్మాణాలే కారణం ప్రభుత్వం గుర్తించింది. వెంటనే మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి..వరంగల్ జిల్లాలో పర్యటించారు. అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని సం
ఏపీ సీఎం జగన్ క్యాంప్ కార్యాలయం వద్ద కరోనా కలకలం రేపింది. తాడేపల్లిలోని కార్యాలయం వద్ద విధుల్లో ఉన్న 10 మంది కానిస్టేబుల్స్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఏపీఎస్ పీ కాకినాడ బెటాలియన్ కు చెందిన ఎనిమిది మంది సెక్యూరిటీ గ్వార్డులకు కరోనా