Home » Cancellation
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గంగిరెడ్డి బెయిల్ రద్దు అంశాన్ని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేశారు. ఈ కేసును మరోసారి జరపాలని న్యాయస్థానం ఆదేశించిం�
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి.
తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం పుష్పయాగ మహోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.
వీసా వెయిటింగ్ సమయాన్ని తగ్గించేందుకు ఇంటర్వ్యూలను రద్దు చేసింది. తాత్కాలిక ప్రాతిపదికన అమలు చేస్తామని అమెరికా ప్రభుత్వం తెలిపింది.
తెలంగాణలో గంజాయి సాగుపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఇకపై గంజాయి సాగు చేసేవారికి రైతు బంధు, రైతు బీమా కట్ చేస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.
ఇంటర్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతాయా.. దేశ వ్యాప్తంగా సీబీఎస్ఈ పరీక్షలు రద్దయ్యాయి. మరి తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతాయా? తెలంగాణ సర్కార్ యోచనేంటి? ఏపీ ప్రభుత్వం ప్లానేంటి? పరీక్షలకే మొగ్గు చూపుతారా...? పిల్లల్ని పా�
విద్యార్థుల పరీక్షల విషయంలో కేంద్ర ప్రభుత్వమే కీలక నిర్ణయం తీసుకోవడంలో ఏపీ సర్కార్ ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామన్న జగన్ సర్కార్.. ఆ తర్వాత కాస్త దిగొచ్చింది. ఇంటర�
మెగా క్రీడలైన ఒలింపిక్స్పై జపాన్లో వ్యతిరేకత రోజు రోజుకు అధికమవుతోంది. కరోనా వైరస్ ప్రమాదకర స్థాయిలో ఉన్న సమయంలో ఒలింపిక్ క్రీడల నిర్వహణ ప్రమాదానికి దారి తీస్తుందని జపాన్ వైద్యుల సంఘం హెచ్చరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒలింపిక్స్
ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల రగడ హైకోర్టుకు చేరింది. పరీక్షలను రద్దు చేయాలని విద్యార్ధుల తల్లిదండ్రులు కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
Amarnath Yatra దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లోని మంచు శివలింగాన్ని దర్శించుకొనేందుకు ఉద్దేశించిన వార్షిక అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు గతవారం అమర్నాథ్ దేవస్�