CANTEEN

    పార్లమెంట్ క్యాంటీన్ : మటన్ బిర్యానీ రూ. 150, నాన్ వెజ్ బఫే రూ. 700

    January 28, 2021 / 02:32 PM IST

    Parliament Canteen Sheds Subsidy : దశాబ్దాలుగా పార్లమెంట్ క్యాంటీన్ లో సభ్యులకు అందిస్తున్న రాయితీల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకొంటోంది. వార్షిక బడ్జెట్ ను కొద్ది రోజుల్లో ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. లోక్ సభ సెక్రటేరియట్ కొత్త ధరలతో కూ�

    ITDCకి పార్లమెంట్ క్యాంటీన్ బాధ్యతలు….ముగిసిన అర్థశతాబ్దపు ఆనవాయితీ

    October 23, 2020 / 07:21 PM IST

    52-year run ends, Railways to exit Parliament canteens, kitchens గత 52 సంవత్సరాలుగా పార్లమెంటు సభ్యులకు ఆహారాన్ని అందిస్తోన్న ఇండియన్ రైల్వేస్…ఆ పని నుంచి తప్పుకుంటోంది. పార్లమెంట్ ప్రాంగణంలోని క్యాంటీన్లు,కిచెన్లు నుండి తప్పకునేందుకు రైల్వే శాఖ సిద్ధమవగా…ఇకపై ఇండియా టూరిజం

    మొత్తం కట్టాల్సిందే :పార్లమెంట్ క్యాంటీన్ లో ఎంపీలకు నో సబ్సీడీ ఫుడ్

    December 5, 2019 / 11:11 AM IST

    ఇకపై పార్లమెంట్ క్యాంటీన్ లో ఎంపీలకు సబ్సీడీ ఫుడ్ అందదు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సూచనతో…పార్లమెంట్ క్యాంటీన్ లో ఇకపై ఫుడ్ ని తక్కువ ధరకు తీసుకోకూడదని,తాము తీసుకునే ఫుడ్ వాస్తవ ధరను చెల్లించాలని ఎంపీలందరూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నార�

    గ్వాలియర్ రైల్వే స్టేషన్ లో అగ్నిప్రమాదం

    April 26, 2019 / 03:55 AM IST

    మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ రైల్వేస్టేషన్‌ లో శుక్రవారం(ఏప్రిల్-26,2019)ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. క్యాంటిన్‌ లో మంటలు చెలరేగడంతో రైల్వే స్టేషన్‌ లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. క్యాంటిన్‌లో పని చేసేవారు, ప్రయాణికులు మంటలను గుర్తించి అలర్ట�

10TV Telugu News