-
Home » Capital Amaravathi
Capital Amaravathi
సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు వైసీపీ సై!
సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు వైసీపీ సై!
రెఫరెండం రణరంగం: ఎవరి వాదన ఏంటి
https://youtu.be/6pLQoztJomE
అమరావతి ఇక్కడి నుంచి కదలదు: కిషన్ రెడ్డి
రాజధాని ఎక్కడికి పోదూ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అమరావతి రైతులకు హామీ ఇచ్చారు. ఆదివారం తమ భూముల కోసం రైతులు ఆందోళన చేస్తున్న ప్రాంతానికి వెళ్లారు. వారిని కలిసి వినతిపత్రాన్ని తీసుకున్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేద
టార్గెట్ టీడీపీ : అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీబీఐ విచారణ యోచనలో ప్రభుత్వం
ఏపీ కేబినెట్ సమావేశం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. రాజధాని అమరావతిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీబీఐతో విచారణ చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించే ముందు న్యాయనిపుణులతో సంప్ర�
ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కనిపించట్లేదు: కేసు పెట్టిన రాజధాని రైతులు
మూడు రాచజధానులు విషయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అమరావతి రైతులు ఆంధోళనలు కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో రాజధానుల విషయమై తీవ్ర ఆందోళనలు జరుపుతున్న క్రమంలోనే కృష్ణా, గుంటూరు ప్రాంత ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోన�