Home » captain Shikhar Dhawan
రిషబ్ పంత్ ప్రస్తుతం కష్టకాలం ఎదుర్కొంటున్నాడు. అతని కష్టమైన దశను తట్టుకునే సమయం జట్టు మేనేజ్మెంట్ నుండి మద్దతు లభిస్తుంది. దానికి అతడు అర్హుడు కూడా అని ధావన్ అన్నాడు. అయితే పంత్ స్థానంలో శాంసన్ ను తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా పెద్దెత్�
టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. ఈసారి కరీబియన్ గడ్డపై సవాలుకు సై అంటోంది. వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ జరుగనుంది. కెప్టెన్ రోహిత్, కోహ్లి, హార్దిక్, పంత్, షమి, బుమ్రా ఈ సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకుంట