Home » caption
కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం గ్రామానికి చెందిన జాస్తి సురేష్ అమరావతి రైతుల ఉద్యమానికి వినూత్న రీతిలో మద్దతు ప్రకటించాడు. తన వివాహ శుభలేఖపై సేవ్ అమరావతి.. సేవ్ ఫార్మర్స్ అని ప్రింట్ చేసి తన వంతుగా అమరావతి నిరసనలకు సపోర్ట్ చేశా�
ప్రముఖ వ్యాపార వేత్త, మహీంద్ర గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా మాట నిలబెట్టుకున్నారు. తాను పోస్టు చేసిన ఫొటోకు మంచి క్యాప్షన్ పెట్టిన ఇద్దరికి మహీంద్రా వాహనాలను ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. సెప్టెంబర్ 17వ �