-
Home » carona update
carona update
Andhra Pradesh Coronavirus : ఏపీలో కొత్తగా 3,042 కరోనా కేసులు.. 28 మంది మృతి
July 6, 2021 / 05:46 PM IST
ఏపీలో కరోనా మంగళవారం కేసుల సంఖ్య పెరిగింది. తాజాగా…గత 24 గంటల వ్యవధిలో 3 వేల 042 మందికి కరోనా సోకింది. 28 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.