Case

    తెలంగాణలో 90 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు

    August 15, 2020 / 10:52 PM IST

    తెలంగాణలో కొత్తగా 1863 క‌రోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఒక్క‌రోజే 21, 239 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. అందులో 1863 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు క‌రోనా కేసుల సంఖ్య 90,259కి చేరుకుంది. శు�

    శ్రీకాకుళం జిల్లాలో మళ్లీ లాక్ డౌన్

    August 8, 2020 / 05:04 PM IST

    ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. దీనితో కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు అధికారులు పలు జిల్లాల్లో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మళ్లీ లాక్ డౌన్ �

    సుషాంత్ కేసు విచారణ ముంబైలో జరగాలంటూ సుప్రీంను ఆశ్రయించిన రియా చక్రవర్తి

    July 29, 2020 / 07:36 PM IST

    సుషాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వెనుక యాక్టర్ రియా చక్రవర్తి ఉందంటూ ఆరోపిస్తూ పాట్నాలో ఫైల్ అయి ఉన్న కేసును ముంబై ట్రాన్సఫర్ చేయాలని కోరుతోంది రియా. ఇప్పటికే ముంబై పోలీసులు కేసుపై ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఆమెతో పాటు మరికొందరి స్టేట�

    బ్రిటన్ లో జార్జి ఫ్లాయిడ్ ఘటన : మెడపై మోకాలు పెట్టి..

    July 19, 2020 / 12:37 PM IST

    జార్జి ఫ్లాయిడ్ ఘటనపై అమెరికాలో ఇప్పటికీ నిరసనలు కొనసాగుతుండగా… అలాంటి ఘటనే బ్రిటన్‌లోనూ చోటు చేసుకుంది. మారణాయుధాన్ని కలిగి ఉన్నాడనే కారణంతో 45ఏళ్ల ఓ నల్లజాతి వ్యక్తిని లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ సమయంలో ఓ అధికారి.. Marcus Coutain

    మిస్టరీ వీడేనా ? : YS Viveka మర్డర్ కేసు..పులివెందులకు CBI అధికారులు

    July 19, 2020 / 09:46 AM IST

    ఏపీలో సంచలనం సృష్టించిన మాజీమంత్రి YS Viveka కేసులో కీలక అడుగు పడింది. ఏడాదిగా మిస్టరీ వీడని వివేకా హత్య కేసులో CBI రంగంలోకి దిగింది. హైకోర్టు ఆదేశాలతో విచారణ ప్రారంభించిన సీబీఐ అధికారులు.. Kadapa SP భేటీ అయ్యారు. కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీన

    20 నిమిషాలు, 20వేలు.. ప్రాణం తీసిన ఫుల్‌ బాటిల్‌ చాలెంజ్

    July 14, 2020 / 12:41 PM IST

    నిర్మల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మద్యం సేవించడంపై సరదాగా కాసిన పందెం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. తిరిగి రాని లోకాలకు పంపింది. జిల్లాలోని మామడ మండలం అనంతపేటలో ఐదుగురు మిత్రులు విందు ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత ఫుల్లుగా మందు తాగారు. �

    న్యూడ్ ఫొటోల బెదిరింపు కేసులో మరో నలుగురు అరెస్టు..నిందితుల నుంచి కీలక సమాచారం రాబడుతున్న పోలీసులు

    July 8, 2020 / 06:23 PM IST

    గుంటూరులో సంచలనం రేపిన న్యూడ్ ఫోటోల బెదిరింపు కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఇవాళ మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీస్ కస్టడీలో ఉన్న ఏ1, ఏ2లను రెండు రోజులుగా విచారిస్తున్నారు. విచారణలో వారి నుంచి కీలక విషయాలను ర�

    ఎయిర్ పోర్ట్ స్కాం…జీవీకే గ్రూప్ పై మనీలాండరింగ్ కేసు నమోదుచేసిన ఈడీ

    July 7, 2020 / 05:47 PM IST

    ముంబై ఎయిర్‌పోర్ట్ స్కాంకు సంబంధించి మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ముంబై విమానాశ్రయం నడుపుతున్న జివికె గ్రూప్, దాని ఛైర్మన్ డాక్టర్ జి వి కె రెడ్డి, అతని కుమారుడు జి వి సంజయ్ రెడ్డి మరియు పలువురుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED).. ము�

    తెలంగాణలో కొత్తగా 1,850 కరోనా కేసులు, ఐదుగురు మృతి

    July 4, 2020 / 11:22 PM IST

    తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనేవుంది. రోజురోజుకు కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 1,850 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. శనివారం (జులై 4, 2020)వ తేదీన మరో ఐదుగురు కరోనాతో మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటివరకు క�

    ఆర్జీవీపై కేసు.. లాయర్ ఏమన్నారంటే..

    July 4, 2020 / 05:07 PM IST

    మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ పోలీసులకు నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశించింది. రామ్ గోపాల్ వర్మ నిర్మించబోయే ‘మర్డర్’ సినిమాపై ప్రణయ్ తండ్రి బా�

10TV Telugu News