-
Home » Case
Case
సినీ నటి కల్పికకు షాక్.. గచ్చిబౌలి పీఎస్లో కేసు నమోదు..
సినీ నటి కల్పిక పై కేసు నమోదైంది.
CJI Chandrachud : మీపని మీరు చూసుకోండి నా అధికారాలపై జోక్యం చేసుకోవద్దు .. : న్యాయవాదికి సీజేఐ చంద్రచూడ్ వార్నింగ్
నా అధికారాలపై జోక్యం చేసుకోవద్దు.. అంటూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఓ న్యాయవాదిపై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.
Prithvi Shaw: సెల్ఫీ ఇవ్వలేదని పృథ్వీ షా కారుపై దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు
పృథ్వీ షా తన స్నేహితుడితో కలిసి బుధవారం సాయంత్రం మ్యాన్సన్ క్లబ్ ఆఫ్ సహారా అనే స్టార్ హోటల్కు వెళ్లాడు. అనంతరం హోటల్లోని క్లబ్ నుంచి తిరిగొస్తుండగా ఇద్దరు వ్యక్తులు పృథ్వీ షాను సెల్ఫీ అడిగారు. వారికి షా సెల్ఫీ ఇచ్చారు. అయితే, ఇంకో సెల్ఫీ క�
Stampede Incident Police Case : గుంటూరు జిల్లా తొక్కిసలాట ఘటనలో కేసు నమోదు
గుంటూరు జిల్లాలో తొక్కిసలాట ఘటనలో కేసు నమోదు చేశారు. నల్లంపాడు పోలీసులు సెక్షన్ 174, సెక్షన్ 304 కింద రెండు కేసులు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
ED investigation: పీఎఫ్ఐ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం
పీఎఫ్ఐ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం
Azam Khan: మరోసారి చిక్కుల్లో అజాం ఖాన్.. ఈసారి విధ్వేష ప్రసంగాలు చేశారంటూ కేసు నమోదు
ఉత్తరప్రదేశ్లో పేరున్న సీనియర్ రాజకీయ నేతల్లో అజాం ఖాన్ ఒకరు. ఇక సమాజ్వాదీ పార్టీలో అయితే ములాయం తర్వాత ములాయం లాంటి వారనే పేరు కూడా ఉంది. అయితే ఈయనను జైలులో వేయడం పట్ల సమాజ్వాదీ పార్టీ తీవ్ర స్థాయిలో స్పందించింది. విపక్షాల్ని అణచివేసే క
Supreme Court Live: సుప్రీంకోర్టులో కేసు విచారణ ప్రత్యక్ష ప్రసారం.. నేటి నుంచి ప్రారంభం
భారత సుప్రీంకోర్టు చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. కేసు విచారణను మొదటిసారి లైవ్ స్ట్రీమింగ్ చేశారు. మంగళవారం ఒకే రోజు మూడు కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం ద్వారా దేశ ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.
Old Man To Hospital On Cart : తోపుడు బండిపై ఆస్పత్రికి వృద్ధుడి తరలింపు.. ముగ్గురు జర్నలిస్టులపై కేసు నమోదు
ఓ కుటుంబం తమ ఇంట్లో వృద్ధుడికి వైద్య చికిత్స కోసం తోపుడు బండిపై ఐదు కిలోమీటర్లు తోసుకెళ్లిన ఘటన మీడియాలో వచ్చింది. అందుకు కారణం ముగ్గురు స్థానిక విలేకరులు అంటూ వారిపై మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివిధ సామాజిక వర్గా
BJP MP Aravind : బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్పై కేసు నమోదు
సీఎం కేసీఆర్ను పరుష పదజాలంతో దూషించడంతోపాటు తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టేలా ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారని అడ్వకేట్ రవి కుమార్ సరూర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సరూర్ నగర్ పోలీసులు ఎంపీ �
Theft In Hyderabad: పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ భవనంలో చోరీ.. పోలీసుల విచారణ
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12, ఎమ్మెల్యే కాలనీ సమీపంలో నిర్మిస్తున్న ఈ భవనానికి సంబంధించి.. దాచి ఉంచిన 38 కాపర్ బండిల్స్ను దొంగలు ఎత్తుకెళ్లారు. వీటి విలువ దాదాపు రూ.10 లక్షల వరకు ఉంటుంది.