Home » Case
Akhil Priya’s husband in Bangalore? : బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. భార్గవ్ రామ్ సోదరుడు చంద్ర హౌస్ కి�
MP: Wife husband to marry lover in exchange for Rs 1.5 crore : ఫ్యామిలీ చిత్రాల డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలోవచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘శుభలగ్నం’ సినిమా గుర్తుంది కదూ. ఆ సినిమాలో భర్త జగపతిబాబుని ఆమని రూ.కోటికి అమ్మేసిన సీన్ చాలా చాలీ కీలకం. ఆ సీన్ మరచిపోలేం. అది సిని�
Karnataka High Court orders SHO to clean road : డ్యూటీలో నిర్లక్ష్యం వహించిన ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ కు కోర్టు షాక్ ఇచ్చింది. డ్యూటీలో ఉండి ఓ మహిళ న్యాయం కోసం వస్తే నిర్లక్ష్యం వహించిందుకు శిక్షవేసింది. వారం రోజుల పాటు చీపురు పట్టుకుని రోడ్లు ఊడ్చాలని ఆదేశించింది. దీంత
Hyderabad woman caught on cc camera stealing plants : ‘‘పూలమొక్కలంటే అంత ఇష్టం ఉంటే కొనుక్కోవాలి గానీ ఇలా ఎవరి ఇంటిముందు పూలకుండీలుంటే వాటిని ఎత్తుకెళ్లిపోకూడదమ్మా’’.. అని చెప్పాలి ఈమెకు. ఎందుకంటే అందరూ పడుకున్నాక ఆమె బైటకొస్తుంది. ఎవరింటిముందు పూలకుండీలు ఉన్నాయో ముందే చ�
Delhi supreem court..sc st within walls is not offence : షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారిని నాలుగు గోడల మధ్యా దూషించారనే ఆరోపణలకు సాక్ష్యాలు లేకుంటే కనుక దాన్ని నేరంగా పరిగణించలేమని..ఆ కేసులో దూషించారనే ఆరోపణలు ఎదుర్కొనేవారికి శిక్ష విధించలేమని సుప్రీంకోర్
suicide attempt at highcourt: హైదరాబాద్ లోని తెలంగాణ హైకోర్టు దగ్గర కలకలం రేగింది. ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. హైకోర్టు భవనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు దూకింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చాలా రోజులుగా పెండింగ్ లో ఉ�
Vodafone కు అంతర్జాతీయ కోర్టులో భారీ ఊరట లభించింది. పన్ను విధానంలో రూ. 22 వేల 100 కోట్ల నోటీసును భారత ప్రభుత్వం జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ద్వైపాక్షిక పెట్టుబడి పరిరక్షణ ఒప్పందాన్ని పన్ను నోటీసులు ఉల్లంఘించాయంటూ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ట�
బుల్లితెర నటి, మౌనరాగం సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు రోజుకో కీలక మలుపు తీసుకుంటూ ఉంది. ఈ కేసులో లేటెస్ట్గా శ్రావణి – దేవరాజు రెడ్డి సంభాషణతో కూడిన ఓ ఆడియో బయటకు వచ్చింది. దీనిలో దేవరాజ్ బెదిరింపులకు పాల్పడినట్టు అర్థం అవుతుంది. మర్యా�
మేడ్చల్ జిల్లా కీసర తహసీల్దారు నాగరాజు కేసులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. నాగరాజుకు మధ్యవర్తిగా ఉన్న అంజిరెడ్డికి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డితో సంబంధాలు ఉన్నట్లు ఏసీబీ అనుమానిస్తోంది. అంజిరెడ్డి నివాసంలో ఎంపీ రేవంత్ రెడ్డి లెటర్ హెడ్స
ఆగస్టు 15 రోజున భారతదేశపు స్వాతంత్ర్య దినోత్సం శుభాకాంక్షలతో పాటు భారత్ లో అంతర్భాగమైన కాశ్మీర్ లేని భారతదేశపు మ్యాప్ ను పోస్ట్ చేశారు కేరళకు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే శానిమోల్ ఉస్మాన్. దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. దశాబ్ధాల కా�