Home » Case
కాశీ విశ్వనాథ ఆలయం-జ్ఞానవాపి మసీదు కేసులో మతసామరస్యం వెల్లి విరిసింది.
ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకంటే తక్కువ రేట్లకు కూరగాయలు అమ్మడంతో అధికారులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఈ ఘటన లాహోర్ లో జరిగింది. కరోనా కష్టకాలంలో ప్రజల బాధలు అర్ధం చేసుకున్న వ్యాపారి... తక్కువ ధరకు కూరగాయలు అమ్మారు. దీంతో తమ వ్యాపారాలు దెబ
కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోన్న సమయంలో ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో రెండు నెలల క్రితం నిర్వహించిన మహ కుంభమేళా స్నానాలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కు మరో షాక్ తగిలింది. దేశంలో రెండో కేసు హైదరాబాద్లో నమోదైంది. ఫేక్ వీడియోలను సర్క్యులేట్ చేస్తున్నందుకు ఈ కేసు నమోదు చేశారు.
మాస్కు పెట్టుకోకుండా సూపర్ మార్కెట్ కు వచ్చిన ఓ డాక్టర్ మాస్కు ధరించమని చెప్పిన సిబ్బందిపై మండిపడ్డాడు. నాకు కరోనా లేదు..ఎందుకు పెట్టుకోవాలి? మాస్కు పెట్టుకోను ఏం చేస్తారు?అంటూ వితండవాదానికి దిగాడు. దీంతో సదరు సూపర్ మార్కెట్ సిబ్బంది పోలీస�
కర్ఫ్యూ సమయంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరించారు. అందరూ ఇంట్లోనే ఉండాలని సూచించారు. అత్యవసర సేవలు మినహా మిగతావారు బయటకు రాకూడదన్నారు. కర్ఫ్యూ ఆంక్షలు ఉల్లింఘిస్తే ఐపీసీ 188 సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తామన్నారు. అంతే�
రాష్ట్రంలో విలయం సృష్టిస్తున్న కరోనా కట్టడికి కర్ఫ్యూ విధించాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 5వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ అమలు కానుంది. మ.12 తర్వాత అన్నీ బంద్ కానున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలు కూడా నిలిచిపోనున్నా�
IPS Rashmi Shukla High Court : ముంబై పోలీసులు తనను వేధిస్తున్నారంటూ ఓ మహిళా ఐపీఎస్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును స్వీకరించిన ధర్మాసనం ముంబై పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఆమె పిటీషన్ పై మీ వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంటూ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్�
Hen issue in Rajasna Sirisilla District PS : తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసులకు ఓ వింత కేసు తగిలింది. దొంగతనాలు, దోపిడీలు, హత్యలు వంటి కేసులతో బిజీ బిజీగా ఉండే పోలీసుల దగ్గరకు ఓ కుర్రాడు వచ్చాడు. నా కోడి చచ్చిపోయింది నాకు న్యాయం చేయండీ అంటూ వేడుకున్నాడు. అ
Shiva Murder Mystery : అతనో రౌడీషీటర్.. చిన్న విషయానికే రాద్దాంతం చేస్తాడు.. ఎదురు తిరిగిన వాళ్లను చితకబాదుతాడు. అతన్ని టచ్ చేయాలంటేనే వణికిపోయారు స్థానికులు. అటువంటి వ్యక్తి మూడేళ్ల క్రితం అదృశ్యమయ్యాడు. ఇంతకీ అతనేమయ్యాడు? స్మశానంలో పోలీసులు బయటకు తెచ్చ