cash case

    మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు : సుప్రీం మెట్లెక్కిన ఆర్కే

    November 25, 2019 / 10:21 AM IST

    గత కొన్ని సంవత్సరాలుగా స్తబ్దుగా ఉన్న ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. సుప్రీంకోర్టులో ఎర్లీ హియరింగ్ పిటిషన్‌ను వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే దాఖలు చేశారు. 2017లో పిటిషన్ దాఖలు చేసినా సుప్రీంకోర్టులో లిస్టింగ్ కాకపోవడంతో మరోసారి సుప్రీం�

10TV Telugu News