Home » cbi chargesheet
మణిపూర్లో గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసులో ఆరుగురిపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. మే నెలలో మణిపూర్లోని కంగ్పోక్పి జిల్లాలో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనకు సంబంధించి సీబీఐ సోమవారం ఆరుగురు వ్యక్తులు, ఒక బాలుడిపై �
డిసెంబరు 11న కవితను హైదరాబాద్ లోని ఆమె నివాసంలో ప్రశ్నించింది సీబీఐ.
డిజిటల్ ఆధారాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపామని తెలిపింది. నివేదిక వచ్చాక కోర్టుకు సమర్పిస్తామని సీబీఐ అధికారులు వెల్లడించారు.
లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. సీబీఐ చార్జ్ షీటును పరిగణలోకి తీసుకుంది ట్రయల్ కోర్టు. దీంతో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులతో సహా ఏడుగురికి సమన్లు జారీ చేసింది.
వివేకా హత్య కేసులో ఈ ఏడాది జనవరి 31న పులివెందుల కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది సీబీఐ. వివేకాను హత్య చేయడానికి 2019 ఫిబ్రవరి 10న ఎర్రగంగిరెడ్డి ఇంట్లో ప్రణాళిక రచించారని..