Home » CBI Inquiry
దసపల్లా భూముల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రభుత్వ భూములను ప్రభుత్వ పెద్దలే దోచుకుంటున్నారంటూ పెద్ద ఎత్తున విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. దీనిపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాయి.
ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.