Home » CBSC student
సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. 12వ తరగతి ఫలితాల్లో 92.71% ఉత్తీర్ణత సాధించగా, 10వ తరగతిలో 94.40% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. శుక్రవారం ఫలితాలు విడుదలైన సందర్భంగా తన ట్విటర్ ఖాతా ద్వారా ప్రధాని నరేంద్�
గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్.. ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్. పెన్ను పేపర్ లేకుండానే టెన్త్, ఇంటర్ వరకు పిల్లలంతా పాసైపోయారు. గత ఏడాది గంప గుత్తగా దేశమంతటా పరీక్షలు రద్దు చేయగా ఈ ఏడాది మాత్రం ఇంకా కొన్ని రాష్ట్రాలలో పరీక్షలు వాయిదాలో ఉన్నాయి.