Home » CBSE students
పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
CBSE Exams 2025 : సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15, 2025న ప్రారంభమవుతాయి. 10వ తరగతి, 12 తరగతులకు సంబంధించిన రెండు పరీక్షలు దాదాపు ఒకే సమయంలో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.
సీబీఎస్ఈ బోర్డు 10వ తరగతి, 12వ తరగతి ఫలితాల ప్రకటన ఎప్పుడు అనేది కచ్చితమైన తేదీపై వెల్లడించలేదు. మే 20, 2024 తర్వాత ఫలితాలు వెలువడతాయని భావిస్తున్నారు.
అధికారిక వెబ్సైట్లో ఫలితాలను యాక్సెస్ చేసేందుకు తమ రోల్ నంబర్ను ఎంటర్ చేయాలి. ఆపై అడ్మిట్ కార్డ్ ఐడీతో యాక్సస్ చేయొచ్చు.
CBSE Open Book Exams : విద్యార్థులు నైపుణ్యం సాధించడానికి సీబీఎస్ఈ సరికొత్త విధానాన్ని తీసుకొస్తోంది. ఓపెన్ బుక్ ఎగ్జామ్ అనే విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఈ విధానంపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
CBSE Board Exams : వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచి టెన్త్, ఇంటర్ బోర్డు పరీక్షలు రెండు సార్లు జరుగనున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.
సీబీఎస్ఈ 12వ తరగతిలో మార్కుల విధానం, స్టేట్ బోర్డు ఎగ్జామ్స్ రద్దు అంశంపై సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రాల బోర్డు పరీక్షల వ్యవహారంపై సుప్రీంకోర్టులో 2021, జూన్ 17వ తేదీ గురువారం విచారణ జరిగింది. సీబీఎస్ఈ (CBSE) 10వ తరగతి మార్కులు, 11, 12