Home » cell phone tower
పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాడేపల్లిగూడెంలో ఒక సెల్ ఫోన్ టవర్ విరిగిపడిన ఘటనలోఒక వ్యక్తి మరణించాడు. మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి.