Home » Cellphones
కర్నాటకలో దొంగల ముఠా రెచ్చి పోయింది. కంటైనర్ లారీని అడ్డుకుని ఎంఐ ఫోన్లు చోరీ చేశారు. రూ.6.4 కోట్ల విలువైన సెల్ఫోన్లు దోపిడీ చేశారు.