Home » Cemeteries
ఓ పక్క ప్రజలు కరోనా సోకి పిట్టల్లా రాలిపోతున్నారు. మరోపక్క ఈ కరోనా మహమ్మారి పచ్చని చెట్లపై కూడా ప్రభావాన్ని చూపిస్తోంది. కరోనా వైరస్ కల్లోలంతో రోజురోజుకు మరణాల సంఖ్య పెరుగుతుండటంతో మృతదేహాలను ఖననం చేసే స్థలం కూడా శ్మశానాల్లో ఉండటంలేదు. దీ�
కర్ణాటకలో కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. కొవిడ్ మృతదేహాలతో శ్మశానవాటికలు కిక్కిరిసిపోతున్నాయి.
ఏపీలో కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. కేసులు భారీగా నమోదవడంతోపాటు మరణాల సంఖ్య పెరుగుతోంది.