Home » cemetery
ఓ మహిళ స్మశానవాటికలో అస్థిపంజరాలతో డ్యాన్స్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కరోనా మహమ్మారి ఎంతోమందిని పొట్టనపెట్టుకొని ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. వైరస్ నుండి తప్పించుకునేందుకు ఎందరో ఊళ్ళకు, నగరాలకు దూరంగా వెళ్లిపోయారు. సౌకర్యం ఉన్న కాస్త ధనవంతులలో కొందరు నగరాలకు దూరంగా ఫామ్ హౌసులకు వెళ్తే..
ఓ పక్క ప్రజలు కరోనా సోకి పిట్టల్లా రాలిపోతున్నారు. మరోపక్క ఈ కరోనా మహమ్మారి పచ్చని చెట్లపై కూడా ప్రభావాన్ని చూపిస్తోంది. కరోనా వైరస్ కల్లోలంతో రోజురోజుకు మరణాల సంఖ్య పెరుగుతుండటంతో మృతదేహాలను ఖననం చేసే స్థలం కూడా శ్మశానాల్లో ఉండటంలేదు. దీ�
Isolation center in cemetery : తండాలో నివసిస్తున్న ప్రజలు భలే నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా శ్మశానాన్నే ఐసోలేషన్ గా మార్చేసుకున్నారు. తిండీ..నిద్రా అంతా అక్కడే. తండాలో కొంతమందికి కరోనా పాజిటివ్ రావటంతో అది మరింతమందికి వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీ�
కరోనాతో చనిపోయినవారిని ఖననం చేయటానికి కూడా స్థలం లేనంతగా మారిపోయింది దుస్థితి. దీంతో అలిఘడ్ లోని శ్మశానవాటికలో పాత సమాధుల్ని తవ్వి ఆ స్థానంలో కరోనాతోశవాలను ఖననం చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో శ్మశనవాటిక అంతా పాత సమాధుల నుంచి తవ్విన ఎ
తల్లి అద్దె ఇంట్లో చనిపోతే యజమాని తమను బయటికి పంపిస్తాడేమోననే భయంతో ఓ కుమారుడు.. బతికుండగానే తన తల్లిని శ్మశానానికి తీసుకెళ్లాడు.