-
Home » Cenrtre
Cenrtre
Opposition Parties : వ్యవసాయ చట్టాలు, పెగాసస్ వివాదంపై రాష్ట్రపతికి విపక్షాల లేఖ
July 27, 2021 / 07:46 PM IST
రైతుల సమస్యలు, పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పార్లమెంట్లో చర్చ జరిగేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఏడు ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ కి లేఖ రాశాయి.