Home » .. central government
దేశంలో మరోసారి ఉల్లిపాయల ధర మరోసారి పెరిగింది. వంటిళ్లలో ఎక్కువగా వినియోగించే ఉల్లి ధరలు ఆకాశన్నంటడంతో వినియోగదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.....
దేశంలో మరోసారి ప్రబలుతున్న కొవిడ్ కొత్త వేరియెంట్లపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రపంచ వ్యాప్తంగా పిరోలా, ఎరిస్ఫైల్ ఫోటో వంటి కొవిడ్ కొత్త వేరియెంట్లు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వీటిపై కేంద్ర ప్రభుత్వం సమీక్షించింది.....
దేశంలోని రైతులకు కేంద్రప్రభుత్వం శుభవార్త వెల్లడించింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 14వ విడత నిధులను గురువారం విడుదల చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది.....
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న మంకీపాక్స్ వైరస్ దేశంలోకి ప్రవేశించింది. గురువారం కేరళ రాష్ట్రంలో తొలికేసు నమోదయింది. విదేశాల నుంచి కేరళకు వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ వైరస్ లక్షణాలు నిర్ధారణ అయ్యాయి. ఈ క్రమంలో కేంద్రం అప్రమత్తమైంది. రాష్�
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 11వ విడత ఈ పథకం కింద రూ.21,000 కోట్లకుపైగా నిధులను మే 31వ తేదీన రైతుల ఖాతాల్లోకి జమ చేయనుంది. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం శనివారం వెల్లడించింద�
దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతీయేటా మూడు దఫాలుగా ఆర్థిక సహాయం అందిస్తోంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఇప్పటికే 10 విడతులుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు చేరాయి. అర్హులైన చిన్న, సన్న కారు రైతులకు విడతకు రూ. 2వేల చొప�
అన్నదాత ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతోంది. వచ్చే నెల ఆరంభంలోనే రాష్ట్రానికి రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో.. తొలకరిలోనే విత్తునాటేందుకు రైతులు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే రైతులకు సాగుభారం అధికమవుతోంది. పెరిగిన పెట్రోల
దేశంలో గతంలో ఎన్నడూలేని స్థాయిలో వంట నూనెల ధరలు పెరిగాయి. భారీగా పెరిగిన ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. ఉక్రెయిన్ - రష్యా యుద్ధం కారణంగా సన్ ఫ్లవర్ ఆయిల్ను...
దూసుకొస్తున్న బుల్లెట్లు.. శరీరాన్ని చీలుస్తున్న తూటాలు.. ట్రాప్లో పడినట్లు అర్థమైనా.. ధైర్యం వీడలేదు.. దాసోహం అంటూ చేతులెత్తలేదు.. మావోయిస్టులకు సరైన సమాధానం చెప్పారు. ఛత్తీస్ఘడ్ ఎన్కౌంటర్ రోజు జరిగింది ఇది.. ఈ ఘటన తర్వాత కేంద్రం ప్రతీకార�