Home » central government tells supreme court
Central Government : దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతుంది. ప్రతి రోజు 50 లక్షల మందికి పైనే వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. గతంతో పోల్చుకుంటే కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి కూడా భారీగా పెరిగింది. ఉత్పత్తి వేగం మరింత పెంచేలా వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థ�