-
Home » central minister kishan reddy
central minister kishan reddy
నేషనల్ కాన్ఫరెన్స్ హామీలను సమర్థిస్తారా?: కాంగ్రెస్కు కిషన్రెడ్డి ప్రశ్నలు
August 24, 2024 / 04:44 PM ISTనేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టోలో ఉన్న అంశాలపై కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి పలు ప్రశ్నలు సంధించారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు విషయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
August 10, 2024 / 12:41 PM ISTగత ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన ఇళ్లను తీసుకోలేదు. నిన్నటి కేబినెట్ సమావేశంలో పట్టణ ప్రాంతంలో మూడు లక్షల ఇళ్లను తెలంగాణకు మంజూరు చేసింది.
నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఇంఛార్జిలను నియమించిన బీజేపీ.. కిషన్ రెడ్డికి కీలక బాధ్యతలు
June 17, 2024 / 03:07 PM ISTBJP : 2024 లోక్ సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. వరుసగా మూడోసారి ఎన్డీయే కూటమిని దేశ ప్రజలు గద్దెనెక్కించారు. దీంతో మూడోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారంచేసి.. బాధ్యతలుసైతం…
Vikas Rao – Deepa : బీజేపీలో చేరిన చెన్నమనేని వికాస్ రావు, ఆయన సతీమణి దీపా
August 30, 2023 / 03:35 PM ISTకిషన్ రెడ్డి తనకు స్ఫూర్తి ఇచ్చారని.. వారి ఆధ్వర్యంలో బీజేపీలో చేరడం గర్వకారణంగా ఉందన్నారు. బీజేపీకి తనకు అవినాభావ సంబంధం ఉందన్నారు.
Kishan Reddy: అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సుముఖంగాలేని కిషన్ రెడ్డి? కేబినెట్ సమావేశానికి గైర్హాజరు అందుకేనా?
July 5, 2023 / 11:48 AM ISTప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని 7లోక్ కళ్యాణ్ మార్గ్లో కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గౌర్హాజరు కావటం చర్చనీయాంశంగా మారింది.
Minister KTR: వెల్డన్ కిషనన్నా.. కేంద్రమంత్రి కిషన్రెడ్డిపై ట్విటర్లో మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు..
September 14, 2022 / 09:21 PM ISTసోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మంత్రి కేటీఆర్ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. వెల్డన్ కిషనన్నా అంటూనే.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత పెద్ద ప్రాజెక్ట్ను…
Bandi Sanjay: నేటి నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర .. తొలిరోజు సాగేదిలా..
August 2, 2022 / 08:29 AM ISTబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట నుంచి యాత్రను ప్రారంభించనున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభ…
Ujjaini bonalu 2022: అమ్మవారికి బోనం సమర్పించిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి.. ఏర్పాట్లపై ఏమన్నారంటే..
July 17, 2022 / 09:39 AM ISTతెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సంబురాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి దర్శించుకొని బోనం సమర్పించారు
Minister Kishan Reddy: బీజేపీ కార్యవర్గ సమావేశాలకు టీఆర్ఎస్ ఆటంకాలు కలిగిస్తుంది
July 1, 2022 / 11:58 AM ISTబీజేపీ కార్యవర్గ సమావేశాలకు టీఆర్ఎస్ ఆటంకాలు కల్గిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలై 3న పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ విజయ సంకల్ప సభ జరగనుంది. సభా ఏర్పాట్లను…
Minister Kishan Reddy: ’అగ్నిపథ్‘ యువతకు వ్యతిరేకం కాదు.. సికింద్రాబాద్ ఘటనలో రాజకీయ ప్రమేయం..
June 17, 2022 / 03:49 PM ISTఅగ్నిపథ్ పథకం ఒకరికి వ్యతిరేకం కాదు.. మరొకరికి అనుకూలం కాదు.. ఈ ఫథకంలో చేరాలన్న బలవంతం ఏమీలేదు.. స్వచ్ఛందంగా ఇష్టపడినవాళ్లే ఈ పథకంలో చేరొచ్చు. కాలపరిమితి పూర్తయిన తరువాత మళ్లీ బయటకు వచ్చి మీకు…