Home » Central Minister Piyush Goyal
రైతు సంఘాలు, కేంద్రం మధ్య సుదీర్ఘంగా సాగిన మూడో దఫా చర్చలు విఫలం అయ్యాయి. పంటలకు మద్దతు ధరకు చట్టబద్దత సహా పలు డిమాండ్లపై ఏకాభిప్రాయం కుదరలేదు.
ధరల పెరుగుదల అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రతిపక్ష సభ్యులకు తెలియజేసినట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం తెలిపారు. కానీ, విపక్ష సభ్యులు నిరంతరం సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారని అన్నారు.
తెలంగాణలో అరాచక పరిపాలన కొనసాగుతోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. హైదరాబాద్లో బీజేపీ నిర్వహిస్తోన్న జాతీయ కార్యవర్గ సమావేశంలో యోగి మాట్లాడుతూ... తెలంగాణ ప్రజలకు ఆయుష్మాన్ భారత్ పథకం అందట్లేదని అన్నా�
ఈ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, కాంగ్రెస్ నేతలు రణ్దీప్ సుర్జేవాలా, జైరాం రమేశ్, శివసేన నేత సంజయ్ రౌత్ కూడా పోటీ చేస్తున్నారు.
ఇటీవల పీయూష్ గోయల్ ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ''ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' సినిమానే నడుస్తుంది దేశమంతా. ఇది చాలా పెద్ద సినిమా, ఇప్పటికే 750 కోట్ల కలెక్షన్లని రాబట్టి రికార్డులని.....
బీజేపీ ప్రభుత్వాలు రైతులకు చేసింది ఏంటో- టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో బహిరంగ చర్చ జరుపుదామని, హైదరాబాద్ వచ్చి తమతో చర్చలు జరపాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు...
తెలంగాణ, కేంద్ర ప్రభుత్వ మధ్య ధాన్యం దంగల్ మరింత ముదురుతోంది. వడ్ల కొనుగోలుపై నేతల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. యాసంగిలో పండిన పంటనంతా కేంద్రమే కొనుగోలు చేయాలని తెలంగాణ కోరుతుంటే..
తెలంగాణలో ధ్యాన్యం కొనుగోళ్ల పంచాయతీ ఢిల్లీకి చేరింది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన అంశంపై కేంద్రంతో తేల్చుకునేందుకు రాష్ట్ర మంత్రులు ఢిల్లీ చేరారు.