Home » Central Minister Rajnath Singh
అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో భారత్-చైనా సైనికుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి చర్చించనున్నారు. ఆర్మీతో పాటు పలువురు అధికారులు ఇందులో పాల్గొననున్నారు. అనంతర�
రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఆయుధాలకు పూజలు, ప్రార్థనలు జరిగే ఏకైక దేశం భారతదేశమని చెప్పారు. మన రక్షణ దళాలు, పారామిలిటరీ దళాల జవాన్లు మన దేశానికి గుర్వకారణమని పేర్కొన్నారు. మన రక్షణ దళాల చేతుల్లో మన దేశం సురక్షితంగా ఉందని అన్న
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి (సెప్టెంబర్ 5 నుంచి 9 వరకు) ఐదు రోజులపాటు జపాన్, మంగోలియా దేశాల్లో పర్యటించనున్నారు. 7వ తేదీ వరకు మంగోలియాలో, 8, 9 తేదీల్లో జపాన్ దేశాల్లో పర్యటిస్తారు.
దేశీయంగా అభివృద్ధి చేసిన గగనతల వాహనం 'అభ్యాస్'ను భారత్ ఇవాళ విజయవంతంగా పరీక్షించింది. ఈ ప్రయోగాన్ని ఒడిశా, చాందిపూర్ తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (సమీకృత పరీక్ష వేదిక) నుంచి నిర్వహించారు.
రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్కు తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కంటోన్మెంట్ రోడ్లను తెరిపించాల్సిందిగా కోరారు. రహదారులను మూసివేయడం బాధాకరమన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. రోడ్లను మూసివేయడం �