-
Home » Central Railways
Central Railways
Mumbai Division: ముంబైలో టిక్కెట్ లేని ప్రయాణికుల నుంచి రూ.100 కోట్ల జరిమానా వసూలు చేసిన రైల్వే
March 2, 2023 / 09:03 AM IST
టిక్కెట్ లేని రైల్వే ప్రయాణికులు నుంచి రూ.100 కోట్ల జరిమానా వసూలు చేసినట్లు ముంబై డివిజన్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వరకు ఈ మొత్తం జరిమానా వసూలు చేసినట్లు తెలిపింది. ఇంత తక్కువ కాలంలో అధిక మొత్�