Home » Central team
కేరళ రాష్ట్రంలో ప్రబలుతున్న నిపా వైరస్ కలవరం సృష్టిస్తోంది. నిపా వైరస్ వల్ల ఇద్దరు మరణించగా, మరో నలుగురికి ఈ వైరస్ సోకడంతో కేరళ ప్రభుత్వంతో పాటు కేంద్రం అప్రమత్తమయ్యాయి. ప్రాణాంతకంగా మారిన నిపా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో కేరళ రాష్ట్రానిక
సీఎం జగన్ రాసిన లేఖకు స్పందించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపుతోంది.
Central Team Visits Hyderabad Flood affected Areas : తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం అంచనా వేసేందుకు తెలంగాణలో కేంద్ర బృందాలు పర్యటిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పంపిన బృందాలతో తెలంగాణ సీఎస్ సోమేష్కుమార్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేంద్ర
తెలంగాణలో కరోనా కేసులు పెరగడంపై కేంద్ర బృందం ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే విధంగా కేసులు నమోదైతే జులై 31నాటికి పరిస్థితి తీవ్రంగా మారుతుందని GHMC అధికారులను కేంద్ర బృందం హెచ్చరించింది. లాక్డౌన్ నిబంధనలకు దాదాపు పూర్తిగా మినహాయింపులు ఇచ్చ�