Home » centre Government
రైతు సంఘాలు, కేంద్రం మధ్య సుదీర్ఘంగా సాగిన మూడో దఫా చర్చలు విఫలం అయ్యాయి. పంటలకు మద్దతు ధరకు చట్టబద్దత సహా పలు డిమాండ్లపై ఏకాభిప్రాయం కుదరలేదు.
ఆన్లైన్ గేమింగ్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ విడుదల చేసింది. బెట్టింగ్, బెట్టింగ్కు సంబంధించిన ఆన్లైన్ గేమ్లను నిషేధించింది. ఈ మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కొత్త నిబంధనల వివరాలను వెల్లడించా
జూన్ 1వ తేదీ నుంచి తమ అధికార పరిధిలోని దేశవ్యాప్త లాక్డౌన్ను కఠినతరం చేయాలా? లేదా అదనపు సడలింపులు ఇవ్వాలా? అనే దానిపై నిర్ణయాలు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకునే అవ
https://youtu.be/jvtBJ8Tdhv8
కేరళలో త్వరలో హైస్పీడ్ రైలు పరుగులు పెట్టనుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుమతులు కూడా ఇచ్చింది. తిరువనంతపురం నుంచి కసరాగఃడ్ వరకూ సెమీ హౌస్పీడ్ రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం పర్మిషన్ ఇచ్చింది. గతంలో తిరువనంతపురం నుంచి కాసరాగోడ్ �
భారీగా పెరిగిన ఉల్లిపాయల ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కిలో రూ.80 నుంచి 100 వరకూ విక్రయిస్తున్నారు. మధ్యప్రదేశ్ లో అయితే కిలో ఉల్లిపాయలు రూ.120 అమ్మే పరిస్థితికొచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉల్లి ధరల్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవట