Home » Centre orders preliminary enquiry
సికింద్రాబాద్ లోని రూబీ హోటల్ లో విద్యుత్ బైక్ ల ప్రమాద ఘటనపై కేంద్రం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి వాస్తవాలు తెలుసుకునేందుకు కేంద్ర రవాణశాఖ ఇద్దరు అధికారులతో కమిటీని నియమించింది.