Home » Centre Orders Telangana Govt
తెలంగాణ ప్రభుత్వం ఏపీకి 6వేల 756 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు చెల్లించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశంపై మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఏకపక్ష నిర్ణయం అని మండిపడ్డారు. దుర్మార్గపు చర్య అని ఫైర్ అయ్యారు. రాజకీయకక్ష సాధింపు అని ఆరో�