-
Home » Centre to announce new insurance scheme
Centre to announce new insurance scheme
Insurance Scheme : కరోనాతో చనిపోతే రూ.50లక్షలు.. వారి కోసం కేంద్రం కొత్త బీమా పాలసీ
April 19, 2021 / 09:02 PM IST
కరోనా కట్టడిలో కీలకంగా పని చేస్తున్న కొవిడ్ వారియర్స్(వైద్యులు, వైద్య సేవల సిబ్బంది) కోసం కేంద్రం కొత్త బీమా పాలసీని తెస్తోంది. ఇందులో భాగంగా ఎవరైనా మరణిస్తే వారిపై ఆధారపడిన కుటుంబానికి రూ.50లక్షల బీమా అందించనున్నారు.