Home » Centre's Delhi ordinance
"ఢిల్లీ ప్రజలకు న్యాయం జరిగేందుకు కేసీఆర్ మద్దతు ఇస్తామన్నారు. కేసీఆర్ కు ధన్యవాదాలు" అని కేజ్రీవాల్ చెప్పారు.
నాటి ఎమర్జెన్సీ మాదిరే ఇప్పుడు మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని కేసీఆర్ అన్నారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా కేజ్రీవాల్ కోరారు.