Home » Centre's excise duty
భారత్లో అనేక రాష్ట్రాల్లో పెట్రోల్ లీటరు ధర రూ.110 దాటేసిన పరిస్థితి.
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించడం వలన ఖజానాపై రూ.45,000 కోట్ల భారం పడుతుందని జపాన్ బ్రోకరేజ్ కంపెనీ నోమురా నివేదిక వెల్లడించింది.