Home » Centre’s scheme of granting
కరోనా మృతుల కుటుంబాలకు అందించాల్సిన పరిహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రూ. 50 వేల చొప్పున పరిహారం అందించాల్సిందేనని మరోసారి స్పష్టం చేసింది...