Home » CEO Adar Poonawalla
పనాసియా బయోటెక్లో తన వాటా మొత్తాన్ని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా అమ్మేసుకున్నారు. కరోనా వ్యాక్సిన్ల ప్రొడక్షన్కు సంబంధించి పనాసియా బయోటెక్ ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
Corona vaccine : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్ మరికొద్ది రోజుల్లోనే భారత ప్రజలకు అందనుంది. ఇప్పటికే పలు వాక్సిన్లు ఆఖరి దశ ప్రయోగాల్లో ఉన్నాయి. ఫైజర్, ఆస్ట్రజెనికా ఆక్స్ఫర్డ్, స్పుత్నిక్, కొవాగ్జిన్ వంటి వాక్సిన్లు రేస్లో ముం
5 coronavirus vaccines : ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా డజన్ల కొద్ది కరోనా వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ దశల్లో ఉన్నాయి. 2021-22 ముగింపుకు ముందుగానే ప్రపంచవ్యాప్తంగా 5 వేర్వేరు (Covishield, Covovax, COVIVAXX, COVI-VAC, SII COVAX ) కరోనా వ్యాక్సిన్ల
కరోనా వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రష్యా వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చినా..పలువురు సైంటిస్టులు నమ్మడం లేదు. భారత్ లో మాత్రం వ్యాక్సిన్ తెచ్చేందుకు పలు సంస్థలు ప్రయోగాలు జరుపుతూనే ఉన్నాయి. ఇందులో స�