-
Home » CEO Andhra pradesh
CEO Andhra pradesh
ఏపీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ బదిలీ: సిసోడియా స్ధానంలో గోపాలకృష్ణ ద్వివేది
January 17, 2019 / 12:24 PM IST
అమరావతి: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం, అధికారులను బదిలీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రఎన్నికల ప్రధానాధికారిగా విధులు నిర్వర్తిస్తున్న ఆర్పీ సిసోడియాను బదిలీచేస్తూ ఆయన స్ధానంలో గోపాలకృష్ణ ద్వివేదిని ఎన్నిక�