Home » chaalo palnadu
నేడు పల్నాడు జిల్లాలో టీడీపీ నేత నారా లోకేష్ పర్యటించనున్నారు. ఇటీవల హత్యకు గురైన కంచర్ల జల్లయ్య కుటుంబసభ్యుల్ని రావులాపురం గ్రామంకు వెళ్లి పరామర్శించనున్నారు.
గుంటూరు జిల్లాలో టీడీపీ చేపట్టిన చలో ఆత్మకూరు సభను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎక్కడి కక్కడ టీడీపీ నేతలను అరెస్టు చేస్తోంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును హౌస్ అరెస్టు చేశారు. పోలీసులు చర్యల పట్ల చంద్రబాబు తీప్ర ఆగ్రహం వ్యక�