Home » Chabahar Port
ముందున్న ముప్పు ఇదే..
తాజాగా 20,000 మెట్రిక్ టన్నుల గోధుమల్ని సరఫరా చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఇండియా-సెంట్రల్ ఏసియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ తొలి సమావేశం జరిగిన వెంటనే అఫ్ఘాన్కు భారత్ గోధుమలు సరఫరా చేయడానికి నిర్ణయం తీసుకోవడం విశేషం.