Home » Chaganti Koteswara Rao Meets CM Jagan
ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఏపీ సీఎం జగన్ ను కలిశారు. సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లి జగన్ ను కలిశారు. చాగంటి కోటేశ్వరరావు ఇటీవలే టీటీడీ ధార్మిక సలహాదారుగా నియమితులయ్యారు.