-
Home » Chairman
Chairman
TSRTC: పరధ్యానంతో ప్రమాదాలకు తావివ్వకండి.. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్
March 21, 2023 / 03:40 PM ISTరోడ్డు ప్రమాదాల నివారణకు టీఎస్ఆర్టీసీ అన్ని చర్యలను తీసుకుంటోంది. దాదాపు 4 వేల మంది అద్దె బస్సు డ్రైవర్లకు ఇటీవల ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చింది. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి డిపోలనూ సేప్టీ…
Harsh Goenka: ‘అగ్నివీర్’లకు ఉద్యోగాలిస్తా: హర్ష్ గోయెంకా
June 20, 2022 / 09:50 PM ISTఆర్పీజీ సంస్థ ‘అగ్నివీర్’లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇతర కార్పొరేట్ సంస్థలు కూడా మాతోపాటు (ఆనంద్ మహీంద్రాతో కలిపి) చేరుతాయనుకుంటున్నా. మన యువత భవిష్యత్తు కోసం ఈ హామీ ఇవ్వాలి అని హర్ష్…
TTD : టీటీడీ గోడౌన్ లో చైర్మన్ సుబ్బారెడ్డి ఆకస్మిక తనిఖీలు..నాణ్యత లేని జీడిపప్పు సరఫరా కంపెనీ టెండర్ రద్దుకు ఆదేశాలు
May 28, 2022 / 03:41 PM ISTవారి ప్రసాదాల తయారీ కోసం ఒక కంపెనీ సరఫరా చేస్తున్న జీడిపప్పు నాణ్యత లేనందువల్ల కాంట్రాక్టు వెంటనే రద్దు చేయాలని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు.
MLA Roja : శ్రీశైలం పాలకమండలి ఛైర్మన్గా చక్రపాణిరెడ్డిని నియమించడంతో ఎమ్మెల్యే రోజా అలక
February 4, 2022 / 06:42 PM ISTఆలయ ఛైర్మన్ పదవిని చక్రపాణిరెడ్డికి ఇవ్వొద్దని రోజా గతంలోనే అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. అయితే చక్రపాణిరెడ్డికే ఆలయ ఛైర్మన్ పదవిని కేటాయించడంతో రోజా మనస్తాపానికి గురయ్యారు.
కార్పొరేషన్_లకు చైర్మన్లను నియమించిన కేసీఆర్
December 17, 2021 / 02:42 PM ISTకార్పొరేషన్_లకు చైర్మన్లను నియమించిన కేసీఆర్
Mayor, Chairman Elections : మేయర్, చైర్మన్ల ఎన్నిక నేడే
November 22, 2021 / 07:14 AM ISTఈనెల 15న ఎన్నికలు జరిగిన నెల్లూరు నగరపాలకసంస్థ తో పాటు 12 మునిసిపాలిటీలు/నగర పంచాయతీల్లో మేయర్, చైర్మన్ల ఎన్నిక ఈరోజు జరుగుతుంది.
Moshen Raju : ఏపీ శాసన మండలి చైర్మన్ గా మోషేన్ రాజు..!
November 18, 2021 / 09:06 PM ISTఏపీ శాసనమండలి చైర్మన్ గా మోషేన్ రాజు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఒకే నామినేషన్ పడటంతో ఏకగ్రీవంగా ఎంపిక కానున్నారు.
Bajireddy Govardhan : తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ గా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
September 16, 2021 / 02:48 PM ISTతెలంగాణ ఆర్టీసీ చైర్మన్ గా టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్ నియామకం అయ్యారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ను ఆర్టీసీ చైర్మన్గా సీఎం కేసీఆర్ నియమించారు.
Delhi : కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లకు కేంద్రం పిలుపు
September 12, 2021 / 09:33 AM ISTకృష్ణా, గోదావరి బోర్డుల పరిధికి సంబంధించిన..గెజిట్ నోటిఫికేషన్..పలు అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. దీనిపై చర్చించేందుకు కేంద్రం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.
Ashok Gajapathi Raju: చట్టాలను, రాజ్యాంగాన్ని ప్రభుత్వం గౌరవించాలి- అశోక్ గజపతిరాజు
June 14, 2021 / 03:03 PM ISTఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టాలను, రాజ్యాంగాన్ని ఇప్పటికైనా గౌరవించాలని కోరారు మాజీ కేంద్రమంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు అశోక్ గజపతిరాజు. మాన్సాస్, సింహాచలం ట్రస్టు ఛైర్మన్గా సంచయిత నియామక జీవోను కొట్టివేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు…