Home » Chairman of Mahindra Group
అగ్నిపథ్ పథకంను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన ట్విటర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఆర్మీలో నాలుగేళ్ల సర్వీస్ ఆనంతరం అర్హులైన అగ్నివీరులను తాము �
దేశ రాజధాని ఢిల్లీలో ఓ వ్యక్తికి రెండు కాళ్లు, చేతులు లేవు. అయినా..ప్రత్యేకంగా ఓ ట్రాలీ వాహనం నడుపుతున్నాడు. మహీంద్రా కంపెనీలో బిజినెస్ అసోసియేట్ గా ఉద్యోగం...
ఈ వాహనం చేయడానికి రూ. 60 వేలు అప్పు కూడా చేశాడు. పేద కుటుంబం అయినా..తన కొడుకు కోసం దీనిని తయారు చేశాడు. దీనిని ఆనంద్ మహీంద్ర ట్విట్టర్ వేదిగాక పోస్టు చేశారు.