Home » Challenge
సీఏఏ,ఎన్ఆర్సీలపై తనతో డిబేట్ కు రావాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ,వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ లకు మంగళవారం అమిత్ షా సవాల్ విసిరిన విషయం తెలిసిందే. లక్నోలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న అమిత్ ష�
వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నాని రాజధాని అంశంపై చంద్రబాబుకి సవాల్ విసిరారు. దమ్ముంటే.. 21మంది టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి.. రాజధానిపై రెఫరెండంకి
బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవ్ ధర్.. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపై ఫైర్ అయ్యారు. నీకు ధైర్యముంటే.. సెక్యులరిజం గురించి భారత్ లో కాదు.. పాకిస్తాన్ లో మాట్లాడు అని
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్.. సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. తెలంగాణకు సీఎం కేసీఆరా? ఒవైసీనా? అని ప్రశ్నించారు. పౌరసత్వ చట్టాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని
సీఎం జగన్ కు టీడీపీ నేత సవాల్ విసిరారు. జగన్..రాజధాని అమరావతి ప్రాంతంలో ఇప్పుడు పాదయాత్ర చేయగలరా అని సవాల్ విసిరారు. పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో..కనీసం ఒక్క గ్రామంలో అయినా పాదయాత్ర చేయగలరా? అ�
పౌరసత్వ సవరణ చట్టంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. సీఏఏ వల్ల పౌరసత్వం కోల్పోతారన్న నిబంధన ఉంటే చూపాలంటూ సవాల్ విసిరారు
మూడు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ లీడర్, మూడు సార్లు అస్సాం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన తరుణ్ గోగొయ్ మరోసారి లాయర్ కోట్ ధరించారు. పౌరసత్వపు చట్ట సవరణను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో వాదించేందుకు లాయర్గా కోర్టు మెట్లు ఎక్కనున్నా�
పౌరసత్వపు బిల్లుపై కాంగ్రెస్ సుప్రీం కోర్టుకెక్కింది. బీజేపీ ప్రతిపాదించిన బిల్లుకు ఛాలెంజ్ చేస్తూ సవాల్ విసిరింది. ఇదే బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతుండటంతో బిల్లును వ్యతిరేకించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. బుధవారం(డిస
విద్యా వ్యవస్థపై అసెంబ్లీలో చర్చించాలని, చర్చించేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందా ? అని టీడీపీ నేత బోండా ఉమా సవాల్ విసిరారు. అధికారంలో లేనప్పుడు ఒకమాట..అధికారంలోకి వచ్చాక ఒక మాట మాట్లాడకూడదన్నారు. విద్యా వ్యవస్థపై గతంలో వైసీపీ ఎలా వ్యవహ
పంతానికి పోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడో వ్యక్తి. తన గురించి తానే అతిగా ఊహించుకుని కట్టుకున్న వాళ్లను, కడుపున పుట్టిన వాళ్లని అనాథలుగా మిగిల్చాడు. 50కోడి గుడ్లు తింటానని పందెం కట్టి 42వ గుడ్డు దగ్గర ప్రాణాలు వదిలేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో�