Home » Challenge
జమ్మూకశ్మీర్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రతిపక్షాలు చేసిన కంప్లెయింట్ లపై ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ(అక్టోబర్-13,2019) సవాల్ చేశారు. ప్రతిపక్షాలకు ధైర్యం ఉంటే ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలన్నారు. ప్రతిపక్షాలకు దమ్ము ఉంటే ఖచ్చితమైన
ఇవాళ(సెప్టెంబర్-30,2019) చెన్నై ఐఐటీలో జరుతున్న సింగపూర్-ఇండియా హ్యాకథన్ 2019 ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడి వారిని ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ…స్నేహితులారా సవాలు సమస్యలను పరిష్క�
తప్పు చేసినట్లు రుజువు చేస్తే..తన ఆస్తి..తన తండ్రి ఆస్తి పేద ప్రజలకు పంచిస్తా..లేనిపక్షంలో మంత్రి పదవిని బోత్స వదిలేస్తారా అంటూ టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని సవాల్ విసిరారు. కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆయన బయటకు వచ్చారు. స�
బీజేపీపై డీఎంకె ఛీప్ స్టాలిన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ తాము టచ్లో ఉన్నట్లు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసానికి సిద్ధమని..వారు సిద్ధమా అని సవాల్ విసిరారు. కేసీఆర్ – స్టాలిన్ భేటీ అనంతరం తమిళ రాజకీయాల్లో డీఎంకే ఏటువైపు అనే విషయంపై
తెలంగాణలో ఆస్తులున్న ఆంధ్రవారిపై కేసులు వేశారన్న చంద్రబాబు ఆరోపణలను తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. తెలుగు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకే అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఆస్తులున్న
ఎన్నికల ప్రచారం వేడెక్కింది. సీఎం చంద్రబాబు, జగన్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఎం చంద్రబాబు జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. పొన్నూరు రోడ్ షోలో జగన్ కు సవాల్ విసిరారు. రాజధానిని మార్చే దమ్ముందా? అని అడిగారు. జగన్ తన ప్రసంగాల్లో ఒక్కసారి కూడ�
సోషల్ మీడియాలో మరో ఛాలెంజ్ దూసుకొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా జనాలను వెర్రెత్తించిన కికీ ఛాలెంజ్ ఎవరూ మరిచిపోరు. తరువాత ఎన్నో ఛాలెంజ్లు వచ్చాయి. ఇప్పుడు వచ్చిన కొత్త ఛాలెంజ్ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. ఆ ఛాలెంజ్ పేరే ‘మైక్రోవేవ్’. ఈ చాలె�
అగ్రకులాల్లోని పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించే ఈ బీసీ రిజర్వేషన్ల బిల్లుని సవాల్ చేస్తూ గురువారం(జనవరి 10,2019) సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. రిజర్వేషన్లకు ఆర్థిక ప్రమాణాలు ఏకైక ఆధారం కాదని బిల్లుని కొట్టివేయాలంటూ యూత్ ఫర్ ఈక్వాలిటీ, కౌ�
కొత్త ఏడాదిలో సరికొత్త ఛాలెంజ్ లతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు నాలుగు తరాలకు చెందిన చైనా కుటుంబాలు. బర్డ్ బాక్స్ ఛాలెంజ్ పేరుతో నిర్వహించిన ఈ సరదా ఈవెంట్ లో నాలుగు తరాల కుటుంబ సభ్యులు కలిసి పాల్గొని ఫొటోలకు ఫొజులిచ్చారు.