Home » chalo antarvedi
ఛలో అంతర్వేది కార్యక్రమంలో జనసేన పాల్గొంటుందని ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ వెల్లడించారు. అంతర్వేది ఘటనపై ఆయన స్పందించారు. చలో అంతర్వేది కార్యక్రమాన్ని శాంతియుతంగా చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శాంతియుతంగా పాల్గొనాలని పవన్ జనసైనికులన
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథం దగ్ధం ఘటన తీవ్ర ఉద్రికతలకు దారితీస్తోంది. రథం అగ్నికి ఆహుతి అయిన ఘటన రాజకీయంగానూ వివాదంగా మారింది. అంతర్వేదిలో ఇంకా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. దీనిపై ఇప్పటికే పలు హిందూ సంస�
ఓవైపు మంత్రులు, మరోవైపు హిందూ సంఘాలు, భారీగా మోహరించిన పోలీసులు.. తూర్పుగోదావరి జిల్లాలోని సుప్రసిద్ధ అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఆలయంలోకి దూసుకొచ్చేందుకు హిందూ సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. ప్�