Home » Chalo Vijayawada
YS Sharmila: తమను ఆపాలని చూసే వైసీపీ నేతలు ముమ్మాటికీ నియంతలేనని అన్నారు. ఇందుకు వారి చర్యలే..
ఏపీ ప్రభుత్వం తీరుమార్చుకొని అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు నిరవదిక పోరాటాలకు సిద్ధమవుతామని ఏపీ సీఐటీయూ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
అంగన్వాడీ కార్యకర్తల ఛలో విజయవాడతో అప్రమత్తమైన పోలీసులు
ఆంధ్రప్రదేశ్ లో అంగన్ వాడీలు తలపెట్టిన ‘ఛలో విజయవాడ’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు బయల్దేరిన అంగన్ వాడీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. వేలాదిమంది అంగన్ వాడీ కార్య�
ఉద్యోగ సంఘాల దూకుడుపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. మిలియన్ మార్చ్ నిర్వహణకు ఎలాంటి అనుమతులు లేవంది. అడుగడుగునా నిఘా పెట్టిన పోలీసులు.. ఎక్కడికక్కడ ఉపాధ్యాయ సంఘాల నేతలను ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు.
చట్టానికి విరుద్ధంగా ఏం జరిగినా దాన్ని నివారించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎలాంటి చర్యలైనా తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని చెప్పింది.
రాజకీయ పక్షాలు ఎంటర్ అయితే పరిస్థితి చేయి దాటిపోతుందని.. ఉద్యోగ సంఘాలను హెచ్చరించారు సజ్జల. ఉద్యోగులు సమ్మెలోకి వెళ్తే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది.
సీఎం జగన్_తో డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ
ఎన్ని అడ్డంకులు సృష్టించినా చలో విజయవాడ సక్సెస్ కావడంతో ఉద్యోగ సంఘాలు ఫుల్ జోష్ లో ఉన్నాయి. 2022, ఫిబ్రవరి 03వ తేదీ గురువారం చలో విజయవాడకి వచ్చే వారిని అడ్డుకుని అరెస్టు చేయడాన్ని
'ఛలో విజయవాడ' సక్సెస్ చేసిన ఏపీ ఉద్యోగులు