Home » Chamarajpet
కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ పేలుడు సంభవించంది. ఈ ఘటనలో ముగ్గురి దుర్మరణం చెందారు. నగరంలోని చామరాజపేట లోని భవనంలో సంభవించిన పేలుడు ధాటికి మృతదేహాలు తునాతునకలైపోయాయి.